వార్తలకు తిరిగి వెళ్లండి

లక్షెట్టిపేట మండలంలోని మిట్టపల్లిలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను స్థానిక ఎంపీడీవో మధుసూదన్ తనిఖీ చేశారు. బుధవారం ఉదయం ఆయన మిట్టపల్లి గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పలు కాలనీలలో చేపట్టిన పారిశుధ్య పనులను పరిశీలించి సిబ్బందికి సూచన చేశారు.
అనంతరం గ్రామంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం, అంగన్వాడీ కేంద్రాన్ని కూడా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ, గ్రామ సర్పంచ్, కార్యదర్శి ఉన్నారు.
Comments
Loading comments...

