వార్తలకు తిరిగి వెళ్లండి

ఉక్రెయిన్లోని క్రివీ రిహ్లో లక్ష్మీ మిత్తల్కు చెందిన ఆర్సెలార్మిత్తల్ స్టీల్ ప్లాంట్పై రష్యా క్షిపణి దాడి చేసింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, 14 మంది కార్మికులు గాయపడ్డారు.
దాడితో కోర్ ఎనర్జీ, బ్లాస్ట్ ఫర్నేస్ కార్యకలాపాలు దెబ్బతిని ఉత్పత్తి పాక్షికంగా నిలిచిపోయింది.
Comments
Loading comments...

