Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మిషన్ భగీరథ సిబ్బంది వేతన సమస్య పరిష్కరించాలి

Follow Udayam on Google
RR REDDY Aug 20, 2026 7:16 PM నిజామాబాద్General
మిషన్ భగీరథ సిబ్బంది వేతన సమస్య పరిష్కరించాలి - Udayam
నిజామాబాద్: మిషన్ భగీరథ సిబ్బందికి పెండింగ్‌లో ఉన్న వేతనాలను త్వరగా చెల్లించాలని కోరుతూ TUCI ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. సుధాకర్ మాట్లాడుతూ వేతన కోతలను నివారించి, నిర్ణయించిన కనీస వేతనాలను అమలు చేయాలని కోరారు. సమస్యను పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...