వార్తలకు తిరిగి వెళ్లండి

VSP..మూలకుద్ది గ్రామస్తులు చెందిన ఇద్దరు బాలురు ఇంట్లో ఇబ్బందుల కారణంగా ఇంటి నుండి వెళ్లిపోగా ఆందోళన చెందిన తల్లిదండ్రులు వెంటనే భీమిలి సి.ఐ దివాకర్ యాదవ్ గారికి ఫిర్యాదు చేశారు
.ఫిర్యాదు అందిన 2 గంటలలోపే సి.ఐ గారు మరియు టీం చురుగ్గా స్పందించి సాంకేతిక ఆధారాలతో ఇద్దరు బాలురను గుర్తించి, సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. పిల్లలను కాపాడినందుకు తల్లిదండ్రులు పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు.
Comments
Loading comments...

