Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మిర్చి మార్కెట్‌కు 45 వేల బస్తాల రాక

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 01, 2026 6:31 PM గుంటూరుGeneral
మిర్చి మార్కెట్‌కు 45 వేల బస్తాల రాక - Udayam
గుంటూరు మిర్చి మార్కెట్‌కు మంగళవారం 45 వేల ఏసీ మిర్చి బస్తాలు అమ్మకానికి వచ్చాయి. మార్కెట్‌లో సీడు రకాలు కిలో రూ.160–380, తేజా బెస్ట్ రూ.170–225, 2043 భేడిగి రూ.180–380 వరకు పలికాయి. 355 భేడిగి, సీజెంటా, 341, నెం.5 రకాలు రూ.170 నుంచి రూ.290 వరకు విక్రయమయ్యాయి. నాటు రకాలు రూ.180–290 పలకగా, తాలు రకం రూ.120–160 మధ్య ధర నమోదైంది.

Comments

G
Loading comments...