Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్‌లో పీఈటీ పోస్టు భర్తీ

Follow Udayam on Google
రాజిత దేవి Aug 07, 2026 12:14 PM జయ శంకర్ భూపాలపల్లి General
మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్‌లో పీఈటీ పోస్టు భర్తీ - Udayam
జిల్లా కేంద్రంలోని మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్‌ అండ్‌ జూనియర్‌ కళాశాలలో ఖాళీగా ఉన్న ఒక పీఈటీ పోస్టు భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి డా. కుమారస్వామి తెలిపారు. ఔట్‌సోర్సింగ్‌ విధానంలో పోస్టు భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. బీపీఈడీ అర్హత ఉన్న అభ్యర్థులు ఆగస్టు 11 సాయంత్రం 4 గంటలలోపు ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...