వార్తలకు తిరిగి వెళ్లండి

వేములవాడ భీమేశ్వరాలయంలో మూడు రోజుల వరుణ యాగాన్ని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్కుమార్, విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభించారు.
మానవ ప్రయత్నానికి దైవశక్తి తోడైతే విజయాలు సాధించవచ్చని ఈ సందర్భంగా తెలిపారు. నేతన్నల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వారు పేర్కొన్నారు.
Comments
Loading comments...

