వార్తలకు తిరిగి వెళ్లండి
సాంకేతిక పాలనపై మంత్రి సురేఖ సమీక్ష

దేవాదాయ శాఖలో సాంకేతిక ఆధారిత పాలనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి కొండా సురేఖ తెలిపారు. భక్తులకు పారదర్శక సేవలు అందించడమే లక్ష్యంగా టీఏఐఎమ్ఎస్, యాదగిరి ట్రస్ట్ బోర్డు నిబంధనలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఆలయాల పరిపాలనను పూర్తిస్థాయిలో డిజిటలీకరించే దిశగా చర్యలు చేపట్టాలని, తలెత్తే సమస్యలకు తక్షణ పరిష్కారాలు చూపాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
Comments
Loading comments...