వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రి సీతక్క గాంధీభవన్లో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
అందిన అర్జీలను పరిశీలించి సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...
