వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఏదులాపురం మున్సిపాలిటీలో మార్నింగ్ వాక్ నిర్వహించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. నిర్వహణ పనులపై అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తామని మంత్రి తెలిపారు. సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...
