Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీసీ రోడ్డును ప్రారంభించిన మంత్రి రాంప్రసాద్

Follow Udayam on Google
వైష్ణవి శర్మ Aug 14, 2026 5:24 PM అన్నమయ్యGeneral
సీసీ రోడ్డును ప్రారంభించిన మంత్రి రాంప్రసాద్ - Udayam
రాయచోటి రూరల్ మండలం మాధవరంలో రూ.20 లక్షల ఎన్‌ఆర్‌జీఎస్ నిధులతో నిర్మించిన సీసీ రోడ్డును మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఆర్‌కేటీ నుంచి కంచరపల్లె వరకు 400 మీటర్ల మేర రహదారిని నిర్మించారు. ఈ రహదారితో రాకపోకలు సులభతరం అవుతాయని మంత్రి తెలిపారు. రాయచోటి నియోజకవర్గాన్ని దశలవారీగా అభివృద్ధి చేయడమే లక్ష్యమన్నారు.

Comments

G
Loading comments...