వార్తలకు తిరిగి వెళ్లండి
హుస్నాబాద్ నియోజకవర్గం ఎల్కతుర్తి మండలం తిమ్మాపూర్లోని మహాత్మా జ్యోతిబా ఫూలే బాలికల గురుకుల పాఠశాలను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థినులతో మాట్లాడి చదువులు, భోజనం, వసతులు, సమస్యలపై వివరాలు తెలుసుకున్నారు.
చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి సూచించారు.
Comments
Loading comments...

