వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరు బారాషహీద్ దర్గాలో రొట్టెల పండుగ ఘనంగా ప్రారంభమైంది. మంత్రి నారాయణ ఏర్పాట్లను పరిశీలించి, దర్గాను టూరిజం హబ్గా అభివృద్ధి చేస్తామని, భక్తుల కోసం అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు.
పండుగ కోసం భారీగా పోలీసు, మున్సిపల్ సిబ్బందిని మోహరించారు. స్వర్ణాల చెరువులో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ, ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ మంత్రి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
Comments
Loading comments...

