వార్తలకు తిరిగి వెళ్లండి

కర్ణాటక మంత్రి బి.నాగేంద్ర తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. వాల్మీకి కార్పొరేషన్లో రూ.89 కోట్ల అవకతవకల ఆరోపణలపై బీజేపీ నుంచి ఒత్తిడి పెరగడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇదే వివాదంతో నాగేంద్ర 2024 జూన్లోనూ మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇటీవల తిరిగి మంత్రివర్గంలో చేరిన ఆయనపై ఆరోపణలను నిరసిస్తూ సెప్టెంబర్ 1 నుంచి బీజేపీ పాదయాత్ర చేపట్టనుంది.
Comments
Loading comments...

