వార్తలకు తిరిగి వెళ్లండి

ఏలూరు కలెక్టరేట్లోని గోదావరి హాలులో మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన జిల్లా సమీక్ష సమావేశం జరిగింది. ఎల్నినో ప్రభావం, వర్షపాతం, భూగర్భ జలాలు, వరదల ముందస్తు చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
సమావేశంలో ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...
