వార్తలకు తిరిగి వెళ్లండి
పోటీ వయసు 21 ఏళ్లు చేయాలి

చట్టసభలకు పోటీ చేసే కనీస వయసును 25 నుంచి 21 ఏళ్లకు తగ్గించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సూచించారు. యువతకు రాజకీయాల్లో మరింత అవకాశాలు కల్పించాలని అభిప్రాయపడ్డారు.
దేశాభివృద్ధిలో యువత భాగస్వామ్యం పెరగాలంటే రాజకీయ ప్రాతినిధ్యం అవసరమని అన్నారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు.
Comments
Loading comments...