Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మిల్లర్ల సమస్యల పరిష్కారానికి వినతి

Follow Udayam on Google
Kiran Sep 18, 2026 10:34 AM సంగారెడ్డిGeneral
మిల్లర్ల సమస్యల పరిష్కారానికి వినతి - Udayam
కంగ్టి మండల కేంద్రంలోని ఉప తహశీల్దార్‌ ముగ్నికి రైస్‌ మిల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ధాన్యం నాణ్యత, తేమ శాతం ఆధారంగా సీఎంఆర్‌ లెక్కలు నిర్ణయించాలని కోరారు. మిల్లింగ్‌లో సహజంగా ఏర్పడే నష్టాలను పరిగణనలోకి తీసుకుని పెండింగ్‌ బకాయిలు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. జరిమానాలు, రికవరీలపై న్యాయబద్ధమైన నిర్ణయం తీసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...