వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రతి బుధవారం నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈనెల 26న బుధవారం మిలాద్ ఉన్ నబి ఉండడంతో రద్దు చేసుకోవడం జరిగిందని జిల్లా ఎస్పీ జి. జానకి షర్మిల తెలిపారు.
తిరిగి మరో బుధవారం ఈ ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఫిర్యాదుదారులు అత్యవసరమైన ఫిర్యాదులు ఇవ్వవలసి ఉంటే జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని సంప్రదించాలని ఆమె కోరారు.
Comments
Loading comments...

