వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా కోర్టుకి సంబంధించిన మద్యవర్తులతో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఛైర్మన్ , జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత మంగళవారం రివ్యూ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా బాలల కోసం ఉన్న వివిధ న్యాయ సేవల గూర్చి అవగాహన కల్పించారు. ఆలాగే, మీడియేషన్ కేసులు పురోగతిని సమీక్షించారు. ఆమె మాట్లాడుతూ మీడియేషన్ కేసులు రాజీ చేయుటానికి కృషి చేయాలని పలు సూచనలు చేశారు.
Comments
Loading comments...

