వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో మంగళవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. కంటి సమస్యలు ఉన్నవారికి పరీక్షలు జరిపి, అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేస్తామని క్యాంపు ఇన్ఛార్జి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
స్థానిక ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

