Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మిడ్జిల్‌లో ఇందిరమ్మ ఇంటికి భూమి పూజ

Follow Udayam on Google
sreekanth patel Aug 21, 2026 12:08 PM మహబూబ్‌నగర్General
మిడ్జిల్‌లో ఇందిరమ్మ ఇంటికి భూమి పూజ - Udayam
మిడ్జిల్ మండల కేంద్రంలో బరిగెల వెంకటమ్మ ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. కుటుంబ సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో నరేందర్ రెడ్డి, ఎం.డి. గౌస్, మమతా మన్యం, వార్డు సభ్యులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అర్హులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...