Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మిడ్జిల్‌లో గుంతలమయంగా రాణిపేట–దోనూర్ రహదారి

Follow Udayam on Google
sreekanth patel Sep 03, 2026 6:33 PM మహబూబ్‌నగర్General
మిడ్జిల్‌లో గుంతలమయంగా రాణిపేట–దోనూర్ రహదారి - Udayam
జడ్చర్ల నియోజకవర్గం మిడ్జిల్ మండలంలోని రాణిపేట–దోనూర్ రహదారి అధ్వానంగా మారి అడుగడుగునా గుంతలు ఏర్పడ్డాయి. వర్షాల సమయంలో గుంతల్లో నీరు నిలవడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టి ప్రజల ఇబ్బందులు తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...