వార్తలకు తిరిగి వెళ్లండి

మిడ్జిల్ మండల విద్యాశాఖాధికారిగా (ఎఫ్ఏసీ) పోమల్ జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకట రాములు బాధ్యతలు స్వీకరించారు.
ఎంఫీడీఓ కార్యాలయంలో టీఎస్జీహెచ్ఎంఏ జిల్లా అధ్యక్షుడు అనంతప్ప, ప్రధాన కార్యదర్శి జగదీష్ సుధాకర్ తదితరులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Loading comments...

