వార్తలకు తిరిగి వెళ్లండి

మహమ్మదాబాద్ మండల కేంద్రానికి ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఎంపీ లాడ్స్ నిధులతో మంజూరైన 3 బోర్లలో తొలి బోర్వెల్ తవ్వకం విజయవంతమైంది. బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ వెన్న ఈశ్వరప్ప పర్యవేక్షణలో చేపట్టిన తవ్వకంలో సమృద్ధిగా నీరు పడటంతో కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు.
మిగిలిన 2 బోర్లను త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ రాంలాల్, ఉపసర్పంచ్ పవన్ కుమార్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు
Comments
Loading comments...

