Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళలు, పిల్లల భద్రతపై విద్యార్థినులకు అవగాహన

Follow Udayam on Google
s. j. dineshkumar Aug 12, 2026 3:34 PM చిత్తూరుక్రైమ్
మహిళలు, పిల్లల భద్రతపై విద్యార్థినులకు అవగాహన - Udayam
చిత్తూరు విజయం కాలేజీలో మహిళలు, పిల్లల భద్రత, సైబర్ నేరాలు, సోషల్ మీడియా వినియోగం, రోడ్డు భద్రతపై 1 టౌన్ పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇన్‌స్పెక్టర్ చిన్నపెద్దయ్య, ఎస్‌ఐ నాగప్ప నాయక్ విద్యార్థినులకు పలు సూచనలు చేశారు. అపరిచిత లింకులు, కాల్స్, OTPలు, వ్యక్తిగత వివరాలను పంచుకోవద్దన్నారు., సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...