వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ బస్సులు లీజుకు తీసుకొని మహిళల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ముస్తాబాద్ మండలం ఆవునూరు గ్రామంలో అఖిలపక్ష నాయకులు శనివారం ఆగ్రహం వ్యక్తం చేశారు.
సిరిసిల్లలో అప్పిరాల్ పార్కులు పనిచేసే మహిళలను నిబంధనలను విరుద్ధంగా తరలిస్తున్నారని మండిపడ్డారు. బస్సులో 55 మంది కెపాసిటీ ఉండగా..150 మందిని తరలిస్తున్నారని హెచ్చరించారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

