వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళల అభివృద్ధి, స్వయం ఉపాధే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. చిత్తూరు నగరపాలక సంస్థ, మెప్మా సహకారంతో 21వ డివిజన్కు చెందిన మహిళా సంఘం సభ్యురాలు జ్యోతికి రూ.13 లక్షల రుణంతో ఏర్పాటు చేశారు.
ఈ తృప్తి క్యాంటీన్ను మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, కమిషనర్ టి. నరసింహ ప్రసాద్, మెప్మా పీడీ నాగేశ్వరరావు కలిసి ప్రారంభించారు.
Comments
Loading comments...

