వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యోగాలు చేసే మహిళలు, మాతృమూర్తులకు సహాయకరంగా ఉండే వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ తెలిపారు. అరుంధతి భట్టాచార్య పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
దేశంలోని మహిళలు తిరుగులేని శక్తిగా ఎదిగినప్పుడే దేశం కూడా తిరుగులేని శక్తిగా ఎదుగుతుందని ఉద్ఘాటించారు. ఇందుకోసం కార్పొరేట్ కంపెనీలన్నీ సమిష్టిగా కలిసి పని చేయాలని సూచించారు.
Comments
Loading comments...

