వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ లోని క్రిస్టల్ ప్లాజా అపార్ట్మెంట్లోని ఫ్లాట్ నం.203లో గుండా సరితను అంతం చేసి నగదు కాజేసిన కేసులో పైడిపాల వెంకటేశ్వర్లుకు జీవిత ఖైదు, రూ.1,000 జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.
2023 జూన్లో తలెత్తిన ఘర్షణతో నిందితుడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పకడ్బందీ దర్యాప్తుతో నేరం నిరూపించిన పోలీసులను సీపీ గౌష్ ఆలం అభినందించారు.
Comments
Loading comments...

