Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్‌లో 17 నుంచి ప్రజావాణి కార్యక్రమం

Follow Udayam on Google
sreekanth patel Aug 15, 2026 8:34 PM మహబూబ్‌నగర్General
మహబూబ్‌నగర్‌లో 17 నుంచి ప్రజావాణి కార్యక్రమం - Udayam
మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా ఈనెల 17 నుంచి మండల కేంద్రాల్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ కుష్బూ గుప్తా తెలిపారు. ఎంపీడీవో కార్యాలయాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజావాణి కొనసాగుతుందని, ప్రజలు సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్‌కు రావద్దని కలెక్టర్ సూచించారు.

Comments

G
Loading comments...