వార్తలకు తిరిగి వెళ్లండి

భూత్పూర్ సమీపంలో బెంగళూరు–హైదరాబాద్ హైవేపై అర్ధరాత్రి ప్రైవేట్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది.
హైదరాబాద్ నుంచి అరుణాచలం వెళ్తున్న బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

