Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్‌లో సెన్సస్ తొలి దశ పూర్తి

Follow Udayam on Google
D GANESH Aug 18, 2026 4:10 AM మహబూబ్‌నగర్General
మహబూబ్‌నగర్‌లో సెన్సస్ తొలి దశ పూర్తి - Udayam
మహబూబాబ్ నగర్ జిల్లాలో సెన్సస్ హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ తొలి దశ పూర్తయిందని కలెక్టర్ ఖుష్బూ గుప్తా తెలిపారు. జిల్లా సెన్సస్ హ్యాండ్ బుక్ తయారీకి 31 శాఖల అధికారులు తమ పరిధిలోని పూర్తి వివరాలను నిర్దేశిత నమూనాలో ఈ నెల 20లోగా జిల్లా ప్రణాళిక శాఖకు సమర్పించాలని ఆదేశించారు. రికార్డులను భద్రపరుస్తూ శాఖలన్నీ సమన్వయంతో పనిచేసి సెన్సస్ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...