వార్తలకు తిరిగి వెళ్లండి

గూడూరు పట్టణంలోని శ్రీ భువనేశ్వరి దేవి సమేత మూలస్థానేశ్వర స్వామి దేవస్థానం శివాలయంలో మాస శివరాత్రి సందర్భంగా పసుపు, కుంకుమ, పాలు, పెరుగు, తేనె, తదితర సుగంధ ద్రవ్యాలతో మహాశివునికి అభిషేకం ఘనంగా నిర్వహించారు.
భక్తులు ఓం నమశ్శివాయ నమశ్శిమరణ చేస్తూ పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
Comments
Loading comments...

