Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహాలక్ష్మీ అమ్మవారికి భక్తిశ్రద్ధలతో పూజలు

Follow Udayam on Google
hari Aug 21, 2026 1:50 PM రాజన్న సిరిసిల్లGeneral
మహాలక్ష్మీ అమ్మవారికి భక్తిశ్రద్ధలతో పూజలు - Udayam
వేములవాడ రాజన్న ఆలయానికి అనుబంధ దేవాలయమైన శ్రీమహాలక్ష్మీ అమ్మవారికి ఇష్టమైన శ్రావణమాస శుక్రవారం సందర్భంగా వరలక్ష్మీ వ్రతాన్ని ఇంట్లో చేసుకొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించిన దృశ్యాలు అందరిని ఆకట్టుకుంటున్నాయి. అమ్మవారికి ఒడి బియ్యం సమర్పించి అందరిని చల్లగా చూడు తల్లి అంటూ మహిళ భక్తులు వేడుకున్నారు.

Comments

G
Loading comments...