వార్తలకు తిరిగి వెళ్లండి

సికింద్రాబాద్లోని శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారికి జోగినీలతో కలిసి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మారు బోనం సమర్పించారు. ప్యారడైజ్ నుంచి జోగినీలు బోనాలతో ఊరేగింపు బయలుదేరారు.
పోతరాజుల విన్యాసాల నడుమ మంత్రి బోనం ఎత్తుకొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. దీంతో స్వయంగా దేవాదాయ శాఖ మంత్రి ఉత్సవంతో పాల్గొనడంపై జోగినీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

