వార్తలకు తిరిగి వెళ్లండి

బీబీనగర్ మండలం మహాదేవపురం గ్రామంలో 'భూ భారతి' భూ రీ-సర్వే ప్రక్రియను జిల్లా డిప్యూటీ కలెక్టర్ కృతిక పరిశీలించారు. రీ-సర్వే ప్రక్రియ, భూ వివరాల నమోదును పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దండెం అనిత ప్రభాకర్, అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

