Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహా న్యూస్ ఛైర్మన్ వంశీకృష్ణపై జనసేన నేత ఫిర్యాదు!

Follow Udayam on Google
T. SRINU BABU Aug 14, 2026 11:54 AM పల్నాడుGeneral
మహా న్యూస్ ఛైర్మన్ వంశీకృష్ణపై జనసేన నేత ఫిర్యాదు! - Udayam
మహా న్యూస్ ఛానల్ ఛైర్మన్ వంశీకృష్ణపై జనసేన మండల అధ్యక్షుడు బత్తిని శ్రీనివాసరావు నకరికల్లు పిఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఛానల్‌లో బాలినేని శ్రీనివాస్‌రెడ్డిపై అవాస్తవ వ్యాఖ్యలు చేయడం పార్టీని, అధినేతను అవమానించడమేనని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...