వార్తలకు తిరిగి వెళ్లండి

మెట్పల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో తిరంగా యాత్ర ఘనంగా నిర్వహించారు.భారీ జాతీయ జెండాతో నిర్వహించిన ర్యాలీ ఆకట్టుకుంది.దేశభక్తి,జాతీయ ఐక్యతను చాటేందుకు యాత్ర చేపట్టినట్లు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అనూర్రావు,జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు,కార్యకర్తలు,యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Comments
Loading comments...

