వార్తలకు తిరిగి వెళ్లండి

కనీస వేతనాలు పెంచాలని, తగ్గించిన వేతనాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ మెట్పల్లి మున్సిపల్ కార్యాలయం ముందు కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి ఎండి ఉస్మాన్ మాట్లాడుతూ కార్మికులకు రూ.26 వేల కనీస వేతనం అమలు చేయాలని, జీవో 1181ను ఉపసంహరించుకోవాలని, కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

