Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెరుపు సమ్మె చేపట్టిన వాటర్ సప్లై కార్మికులు

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Sep 01, 2026 1:56 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
మెరుపు సమ్మె చేపట్టిన వాటర్ సప్లై కార్మికులు - Udayam
శ్రీ సత్య సాయి వాటర్ సప్లై కార్మికులకు 5నెలల వేతనాలు ఇవ్వలేదని , సి ఐ టి యు నాయకులు ఈశ్వరయ్య ఆధ్వర్యంలో మంగళవారం తాగునీటి మోటార్లు బంద్ చేసి మెరుపు సమ్మె చేపట్టారు. ఈ సమ్మెతో ఉమ్మడి జిల్లా ల్లో మొత్తం 1300గ్రామాలు 10 నియోజకవర్గాల ప్రజలకు శ్రీ సత్య సాయి నీటిసరఫరా ఆగిపోయింది.ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వాటర్ సప్లై కార్మికులందరూ సమ్మె చెపట్టారు.

Comments

G
Loading comments...