Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం

Follow Udayam on Google
p.g.murthy Sep 06, 2026 2:41 PM మంచిర్యాలGeneral
మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం - Udayam
సిఎంఆర్ఎఫ్ ద్వారా పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు. ఆదివారం లక్షెట్టిపేట పట్టణంలో దండేపల్లి, లక్షెట్టిపేట మున్సిపాలిటీతో పాటు మండలంలోని పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ప్రభుత్వం మంజూరు చేసిన సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ డిసిసి అధ్యక్షురాలు సురేఖ ప్రేమ్ సాగర్ రావు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...