వార్తలకు తిరిగి వెళ్లండి

సీనియర్ కథా రచయిత మేరెడ్డి యాదగిరిరెడ్డికి 'ఆవంచ సీతారామారావు స్మారక సాహిత్య పురస్కారం' లభించింది. హైదరాబాద్లోని తెలంగాణ సారస్వత పరిషత్ భవన్లో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
యాదగిరిరెడ్డి ఆరు దశాబ్దాల సాహిత్య కృషిని గుర్తించి ఈ గౌరవాన్ని అందించారు. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన ప్రముఖులు ఆయనను అభినందించారు.
Comments
Loading comments...

