Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెమో రైలు ప్రతిరోజూ నడపాలి - CPM

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 13, 2026 3:57 PM విజయనగరంGeneral
మెమో రైలు ప్రతిరోజూ నడపాలి - CPM - Udayam
విశాఖపట్నం - విజయనగరం మీదుగా పార్వతీపురం వరకు పండుగ సమయాల్లో మాత్రమే నడుపుతున్న మెమో రైలును రాయగడ వరకు ప్రతిరోజూ నడపాలని CPM పార్వతీపురం జిల్లా కమిటీ సభ్యుడు కొల్లి సాంబమూర్తి కోరారు. ఆదివారం కోమరాడలో ఆయన మాట్లాడుతూ, విద్య, వైద్యం, వ్యాపార అవసరాల కోసం నిత్యం ప్రయాణించే పేద ప్రజలకు రైలు సేవలు అందించాలని కోరారు.

Comments

G
Loading comments...