వార్తలకు తిరిగి వెళ్లండి

మేఘన, 21 మీడియా సంస్థలకు హైదరాబాద్ సివిల్ కోర్టు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. జోగి రమేష్, ఆయన కుమారుడు రాజీవ్ తరఫున ఇంప్లీడ్ పిటిషన్ దాఖలైంది.
జోగి కుటుంబ సభ్యులు, రాజీవ్ భార్య మేఘన కుటుంబ సభ్యుల మధ్య జరిగిన గొడవలకు సంబంధించిన వీడియోలు, వార్తల ప్రసారంపై జోగి అభ్యంతరం వ్యక్తం చేశారు. కంటెంట్పై వివరణ ఇవ్వడంతో పాటు తొలగించాలని కోర్టు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం ఉంది.
Comments
Loading comments...

