వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం సమావేశం నిర్వహించనుంది. సచివాలయంలో ఉదయం 11.30 గంటలకు ఈ భేటీ జరగనుంది.
ముసాయిదా ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల వివరాలను పార్టీలకు అందించనున్నారు. ఫిర్యాదుల పరిష్కార విధానంపై కూడా అధికారులు అవగాహన కల్పించనున్నారు.
Comments
Loading comments...
