వార్తలకు తిరిగి వెళ్లండి

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యుడు విజయేందర్గౌడ్ సీఎం రేవంత్రెడ్డిని కలిశారు. మంత్రులతో కలిసి దేవస్థానం అభివృద్ధి, భక్తుల సౌకర్యాలు, మౌలిక వసతులపై చర్చించారు.
ఈ నెల 14న జరిగే ధర్మకర్తల మండలి సమావేశం అంశాలను సీఎంకు వివరించారు.
Comments
Loading comments...

