Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుతో బాబూమోహన్‌ భేటీ

Follow Udayam on Google
SHRUTHI Sep 04, 2026 9:21 AM అమరావతిGeneral
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుతో బాబూమోహన్‌ భేటీ - Udayam
విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సినీ నటుడు, మాజీ మంత్రి బాబూమోహన్‌ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో పలు రాజకీయ అంశాలపై చర్చించడంతో పాటు బాబూమోహన్‌కు మాధవ్‌ 'సారథ్యం యాత్ర' సంచికను బహూకరించారు.

Comments

G
Loading comments...