Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటర్ల జాబితాపై 13న కీలక భేటీ

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Aug 11, 2026 4:06 PM పశ్చిమగోదావరి ఆంధ్రప్రదేశ్
ఓటర్ల జాబితాపై 13న కీలక భేటీ - Udayam
SIR మూడో దశలో డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా అనంతరం క్లెయిమ్స్, అభ్యంతరాల పరిశీలనకు ఓటర్ల జాబితా పరిశీలకురాలు డాక్టర్ కె. మాధవీలత ఈ నెల 13న తూర్పుగోదావరి జిల్లాకు రానున్నారు. ఈ విషయాన్ని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. అదే రోజు ఉదయం 11.30 గంటలకు బొమ్మూరు కలెక్టరేట్‌లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నారు. క్లెయిమ్స్, అభ్యంతరాలపై చర్చించనున్నారు.

Comments

G
Loading comments...