వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జీతభత్యాల సమస్య పరిష్కారంపై జేఏసీ కమిటీ సభ్యుడు మహేష్ హర్షం వ్యక్తం చేశారు. జేఏసీ సహకారంతో సమస్య పరిష్కరించిన ప్రిన్సిపాల్ డాక్టర్ వాల్యాను సభ్యులు కలిశారు.
ప్రిన్సిపాల్ను మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. ఈ సందర్భంగా జేఏసీ డైరీని ఆయనకు అందజేశారు.
Comments
Loading comments...

