వార్తలకు తిరిగి వెళ్లండి
దోమకొండలో పేదలకు వైద్య శిబిరాలు

బీడీ కార్మికులు, నిరుపేదల కోసం దోమకొండ గడీ కోట ట్రస్టు ప్రతి నెలా ఉచిత ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తోంది. ఆర్థిక ఇబ్బందులతో వైద్యానికి దూరంగా ఉంటున్న వారికి ఈ ట్రస్టు భరోసాగా నిలుస్తోంది.
అపోలో సహకారంతో 2018 నుంచి నిరంతరాయంగా పరీక్షలు చేస్తూ మందులు అందిస్తున్నారు. దీర్ఘకాలిక రోగులకు అవసరమైన సేవలు అందిస్తూ ఎనిమిదేళ్లుగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తుండటం విశేషం.
Comments
Loading comments...